Tuesday, May 6, 2014

తెలుగు వీర లేవరా..

గత ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పదేళ్ళగా రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని ఝాడించుకునే రోజు ఈ రోజే. మనకి రాజధాని లేకపోయినా పునర్ణిర్మించుకోగలమన్న నమక్కం మనకి ఉందన్న మాట దేశం మొత్తం వినిపించేలా తరలి రండి. వోటు వేయండి. రాష్ట్రాన్ని ఎవడబ్బ సొమ్మనో దోచుకున్న వాళ్ళకి కాకుండా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకే వోటు వేయండి. Today is day we take our REVENGE on all the atrocities committed on us లోక్ సభలో మోదీ కి రాష్ట్రనికి బాబు ని తెద్దాం. నిలుచున్న మట్టిని కూడా కొట్టేసే దుర్మార్గులకి వద్దు.



తెలుగు వీర లేవరా
దీక్ష బూని సాగరా
ఆంధ్ర రాష్ట్ర ప్రగతికోసం
నా-మో ని గెలిపించరా..


జై హింద్. జై జన్మభూమి. జై తెలుగునాడు.

1 comments:

Anonymous,  May 07, 2014 12:15 AM  

1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. మరి ఇప్పుడు మన రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు అవబోతున్నారు? ఆనాడు ఆంధ్రకేసరి కూర్చున్న కుర్చీలో ఇప్పుడు ఎవరు కూర్చోబోతున్నారు? అలాంటి మహనీయుడు అలంకరించిన పదవిని అందుకోబోయే వ్యక్తి అంతటి గొప్పవాడు కాకపోయినా, ఆ పదవికి, ప్రకాశం గారికి అవమానం కలిగించేలా ఉండకూడదు.సింహం స్థానంలో గుంటనక్కలకి అవకాశం ఇవ్వకూడదు.
అవినీతి చీకటిని తిడుతూ కూర్చోకండి. ఓటు దీపం వెలిగించండి.

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP